అమీ జాక్సన్ ప్రస్తుతం ‘శివతాండవం’ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. మామూలుగా ఏదో ప్రమోషన్స్ చేశామని కాకుండా ఒక మంచి ఉద్దేశం కోసం పాల్గొంటున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అమీ జాక్సన్ మరియు జగపతి బాబు అంధుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ అసోషియేషన్ కి ఫండ్స్ ఇవ్వాలని ప్రమోట్ చేస్తున్నారు. విక్రమ్ మరియు అనుష్క హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు మరియు లక్ష్మీ రాయ్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎకోలేషణ్ టెక్నిక్ లో సిద్దహస్తుడైన అంధుడైన డానియల్ క్రిష్ అనే ఒక అమెరికన్ ని స్ఫూర్తిగా తీసుకుని విక్రమ్ ఈ సినిమాలో హీరో పాత్రని చేసారు. ఇటీవలే చెన్నై లో జరిగిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో విక్రమ్ తో కలిసి డానియల్ క్రిష్ కూడా పాల్గొన్నారు. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచి ఉద్దేశం కోసం ప్రమోషన్స్ చేస్తున్న అమీ జాక్సన్
మంచి ఉద్దేశం కోసం ప్రమోషన్స్ చేస్తున్న అమీ జాక్సన్
Published on Sep 16, 2012 2:00 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!