సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ కధానాయకుడిగా కనిపించనున్న కొత్త సినిమా మే 2 నుండి మొదలుకావచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు ‘రేసు గుర్రం’ అని నిర్ణయించారు. ఈ సినిమాలో మొదటిసారిగా అల్లు అర్జున్ సరసన శ్రుతి హాసన్ హీరొయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్లో లాంచనంగా మొదలైంది. నల్లమలపు బుజ్జి-డా కె వెంకటేశ్వర రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. వక్కంతం వంశీ కధను అందించాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కావచ్చు. అల్లు అర్జున్ ని త్వరలో పూరి జగన్నాధ్ తీసిన ‘ఇద్దరమ్మాయిలతో’ లోనూ, రామ్ చరణ్ కధానాయకుడిగా కనిపించనున్న ‘ఎవడు’లో ఒక ముఖ్య పాత్రలోనూ చూడచ్చు. .
మే 2న మొదలుకానున్న అల్లు అర్జున్ తదుపరి సినిమా
మే 2న మొదలుకానున్న అల్లు అర్జున్ తదుపరి సినిమా
Published on Apr 28, 2013 3:10 PM IST
సంబంధిత సమాచారం
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?