‘అధినాయకుడు’ సినిమాలో తన ప్రదర్శన పట్ల లక్ష్మి రాయ్ చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమాలో తన పాత్ర మాస్ అభిమానులను ఆకట్టుకుంటూ మతిగా తన గుర్తింపు పెరిగేలా ఉంటుందని అంటుంది. ఈ పాత్ర తనకు స్పెషల్ అనీ, తన కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటుంది. తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా తిరుపతికి వెళ్ళిన లక్ష్మి రాయ్ అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. అధినాయకుడు అన్ని హంగులు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. నందమూరి బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చితనికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు.
అధినాయకుడు నటిగా నా గుర్తింపు పెంచుతుంది – లక్ష్మి రాయ్
అధినాయకుడు నటిగా నా గుర్తింపు పెంచుతుంది – లక్ష్మి రాయ్
Published on May 21, 2012 10:05 AM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’