నాగార్జున రాబోతున్న చిత్రం “భాయ్” లో నాగార్జున సరసన ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద గత కొన్ని రోజులుగా పలు వార్తలు వినబడుతూ వస్తుంది. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించనున్నారని సమాచారం. కొద్ది వారాల క్రితం వీరభద్రం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రిచా గంగోపాధ్యాయ్ ని సంప్రదించినట్టు పుకారు వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం బాలివుడ్ నటి అదా శర్మని అనుకుంటున్నారు. ఈ నటి గతంలో విక్రం భట్ “1920” అనే హర్రర్ చిత్రంలో కనిపించింది. లిమ్కా, ఒలే, నోకియా మరియు పారాచ్యుట్ ఆయిల్ వారి యాడ్స్ లో కనిపించింది. ఈమె ఇంకా ఈ చిత్రం కోసం సంతకం చెయ్యలేదు కాని ఈ పాత్ర కోసం ఈ నటినే తీసుకుంటారని బలమయిన సమాచారం. మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
భాయ్ లో నాగార్జున సరసన ఆదాశర్మ?
భాయ్ లో నాగార్జున సరసన ఆదాశర్మ?
Published on Jul 5, 2012 4:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?