దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమ లో దశాబ్దాల తరువాత నిజమయిన మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సమంత చేస్తుంది అని చెప్పి అన్ని పుకార్లకు తెరదించారు. గతం లో డేట్స్ కుదరక సమంత ఈ చిత్రం నుండి తప్పుకున్నది అని పుకారు నడిచింది. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమంత మహేష్ కి జోడీగా నటిస్తుండగా అమలా పాల్ వెంకటేష్ కి మరదలి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం ఇందులో మహేష్ బాబు వెంకటేష్ లు అన్నదమ్ములు గ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!