‘చందమామ’,’వైశాలి’ సినిమాలలో నటించిన సిందు మీనన్ చనిపోయిందని రోమర్స్ వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని వార్త పత్రికలలో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని రాయడం జరిగింది. ఇలా ప్రచురించాడంపై స్పందించిన ఆమె మీడియా తో తను బ్రతికే వున్నానని చాలా ఆరోగ్యంగా వున్నానని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె లండన్ షూటింగ్లో ఉంది. ఆమె గతంలో ‘భద్రాచలం’, రైన్ బో, సిద్ధం లాంటి తెలుగు సినిమాలో నటించింది.
నేను బ్రతికే వున్నాను – సిందు మీనన్
నేను బ్రతికే వున్నాను – సిందు మీనన్
Published on Sep 9, 2013 8:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’లో ప్రకాష్ రాజ్.. పోస్టర్ తో రోల్ రివీల్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి అదిరిన ఉపేంద్ర బర్త్ డే పోస్టర్!
- హైదరాబాద్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం – టాలీవుడ్ ఫెడరేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మార్కో’ సీక్వెల్ కి క్రేజీ టైటిల్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
- సైయారా.. అపేది ఎవరురా..?
- సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్