చాలా రోజుల తరువాత ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటించబోతున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో
తెలుగు ప్రేక్షలకు కొత్త అనుభూతి పంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ దర్శకుడు తన తరువాతి చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం ఈ ఇద్దరు స్టార్స్ ని ఒకే తాటి పైకి తెచ్చారు.
ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే డిసెంబరు 15న ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ వాయిదా పడుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 18న షూటింగ్ ప్రారంభం అవుతుంది
అని సమాచారం. వెంకటేష్-మహేష్ ఇద్దరు అన్నదమ్ములుగా ప్రకాష్ రాజ్ వారికి తండ్రిగా కనిపించబోతున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ భార్యగా అమలా పాల్ నటిస్తారని
సమాచారం. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ వాయిదా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ వాయిదా
Published on Dec 27, 2011 3:46 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?