టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం అమెరికాలో ప్రయాణిస్తున్నారు, మరి కొద్ది రోజులు అదే సిటీలో ఆయన పయనించనున్నారు. నిన్న ఆయన వాషింగ్టన్ డిసిలో చేసిన పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి నాలుగు సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం ఈ ప్రోగ్రాం చేసారు. వాషింగ్టన్ డిసి తర్వాత కీరవాణి తన టీంతో కలిసి అట్లాంట వెళ్తున్నారు. ఈ టూర్ కి కీరవాణి తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళారు ఈ ట్రిప్ వాళ్ళకి ఒక వెకేషన్. ఇవన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం కీరవాణి గారు శేఖర్ కమ్ముల ‘అనామిక’, చంద్ర సిద్దార్థ్ ‘ ఏమో గుర్రం ఎగరావచ్చు’, ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలతో బిజీ బిజీగా ఉండనున్నారు.
వాషింగ్టన్ వాసుల మెప్పు పొందిన కీరవాణి
వాషింగ్టన్ వాసుల మెప్పు పొందిన కీరవాణి
Published on Jun 30, 2013 3:30 PM IST
సంబంధిత సమాచారం
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ‘తెలుసు కదా’.. స్టార్ బాయ్ ముగించేశాడు..!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !