ప్రముఖ దర్శకుడు నీలకంఠ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించాడు. కధనాల ప్రకారం ఈ సినిమా పేరు ‘మాయ’గా అనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఇంకా ఖరారు చెయ్యవలసివుంది. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా మొదలుకానుంది. గతంలో ఇతను వరుణ్ సందేశ్, కేథరీన్ త్రెస మరియు సంచిత పదుకునె నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమా పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ‘విరోధి’, ‘మిస్టర్ మేధావి’ సినిమాలలా కాకుండా అతను తీసిన కమర్షియల్ సినిమా ఫ్లాప్ కావడంతో అతను మరోసారి తన పాత పంధానే అనుసరించచ్చు.
మరోసారి మెగాఫోన్ పట్టనున్న నీలకంఠ
మరోసారి మెగాఫోన్ పట్టనున్న నీలకంఠ
Published on Jun 27, 2013 1:15 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో