‘హరిహర వీరమల్లు’ నిర్మాతకి అస్వస్థత? అసలు క్లారిటీ ఇదే

‘హరిహర వీరమల్లు’ నిర్మాతకి అస్వస్థత? అసలు క్లారిటీ ఇదే

Published on May 30, 2025 10:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లు. ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కించిన ఈ సినిమా ఫైనల్ గా బిగ్ స్క్రీన్స్ మీదకి రాబోతుండగా ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం ఇపుడు అన్నీ తానై పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్రమోషన్స్ ని ఉత్సాహంగా చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే ఏ ఎం రత్నం అస్వస్థతకు లోనయ్యారు అని కళ్ళు తిరిగి పడిపోయారు అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. మరి దీనిపై ఇపుడు అసలు క్లారిటీ బయటకు వచ్చింది. ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని రత్నం గారు ఆరోగ్యం గానే ఉన్నారు అని ఒక అధికారిక క్లారిటీ యూనిట్ సైడ్ నుంచి వచ్చింది. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. మరి ఈ టాక్ ఎందుకు ఎవరు ఇలా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో వారికే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు