రామ్ చరణ్ ‘ఎవడు’ త్వరలో బ్యాంకాక్ ,థాయిలాండ్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇప్పటివరకు ఈ చిత్ర యూనిట్ రామ్ చరణ్, శృతి హాసన్ లపై హైదరాబాద్లో చిత్రీకరణ జరిపారు . మిగతా భాగాన్ని బ్యాంకాక్ లో చిత్రీకరించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు . శ్రుతి హాసన్ ,అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్, కాజల్ అతిధి పాత్రలు పోషిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . జూలై రెండో భాగం లో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం .వంశీ పైడిపల్లి ఈ చిత్రం రూపుద్దిదుకుంటున్న తీరుపై చాలా విశ్వాసంతో వున్నాడు. ఈ చిత్రం ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ . రామ్ చరణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేసాక కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనున్నాడు.
బ్యాంకాక్ బయల్దేరిన రామ్ చరణ్
బ్యాంకాక్ బయల్దేరిన రామ్ చరణ్
Published on Jun 5, 2013 6:05 PM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?