స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా మే 24న విడుదలకానుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశాడు. అలాగే ఆ రోజున విడుదల చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నమని కూడా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్టైల్ గా నిర్మించడానికి ఆయన చాలా మార్పులు చేశారు. టెక్నికాల్ టీంను కూడా మార్చారు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ లు హీరోయిన్స్ గా నటించారు.
24న విడుదలకానున్న ‘ఇద్దరమ్మాయిలతో’ – గణేష్
24న విడుదలకానున్న ‘ఇద్దరమ్మాయిలతో’ – గణేష్
Published on May 15, 2013 11:42 AM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?