అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలు గా నటించిన సినిమా ‘తడాఖా‘. ఈ సినిమా సోమవారం రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. మే 10న విడుదల చేయనున్న ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తైయ్యాయి. ఈ సినిమాని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వెట్టాయ్’ సినిమాకి రీమేక్ గా నిర్మించారు. ఈ ‘తడాఖా‘లో నాగచైతన్య, సునీల్ సరసన తమన్నా, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటించారు. కామెడీ, యాక్షన్ తోఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ దర్శకుడు డాలి ఈ సినిమా డైరెక్టర్. బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు.
సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ‘తడాఖా’
సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ‘తడాఖా’
Published on May 4, 2013 11:02 PM IST
సంబంధిత సమాచారం
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి