ఈ మధ్యే మొదలైన నవదీప్ నూతన చిత్రం మొదటి షెడ్యూల్ ని ముగించుకుంది. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని లెజెండ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ బాబు నిర్మిస్తున్నారు. కావ్య శెట్టి మరియు జియా ఖాన్ హీరోయిన్స్. ప్రధాన తారాగణం నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలు, నవదీప్ తో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మే 2 నుండి 21 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ తో మొత్తం టాకీ భాగం ముగుస్తుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ప్రతీ మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. పరిస్థితులను బట్టి అతను హీరో గానో, విలన్ గానో మారతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ దీని ఆధారంగానే నడుస్తుంది. ఈ సినిమా చాలా అందంగా తెరకెక్కుతుంది. నిర్మాత ఖర్చుకు వెనకాడటం లేదని”తెలిపారు.
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న నవదీప్-ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ ల సినిమా
Published on Apr 24, 2013 4:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక – గీత రచయిత శ్రీమణి
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి