నిజ జీవితంలో మంచి స్నేహితులైన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే తెరపై కనిపించనున్నారు.అయితే వీరిద్దరూ కనిపించేది ఒకే సినిమాలో మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న విడుదలవుతున్న విషయం తెలిసిందే. పంజా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ ట్రైలర్స్ ప్రదర్శించనున్నారు. మహేష్ బాబు గత చిత్రం దూకుడు భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పోకిరి తరువాత అదే కాంబినేషన్లో వస్తున్న బిజినెస్ మ్యాన్ పై భారీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ మరియు నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రాలపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఒకే తెరపై కనిపించనున్న సూపర్ స్టార్ మరియు పవర్ స్టార్
ఒకే తెరపై కనిపించనున్న సూపర్ స్టార్ మరియు పవర్ స్టార్
Published on Dec 7, 2011 3:51 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2025లోనే తోపు..!
- ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు.. ఎప్పుడంటే..?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- అందరి చూపులు అఖండ బ్లాస్ట్ పైనే..!
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై అగ్ని ప్రమాదం: కర్నూలు వద్ద బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
- ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’
- మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


