శ్రీనివాస్ రెడ్డి తో నాగ చైతన్య ఒక చిత్రం చేయ్యనున్నాడని పలు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రాన్ని డి శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారని లాంచనంగా ప్రకటన కూడా చేశారు. ఈ చిత్రం గురించి మరో ప్రకటన లేకపోయినా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన “హలో బ్రదర్” చిత్రానికి రీమేక్ అని వార్తలు వచ్చాయి. ఒక ప్రముఖ పత్రిక ఈ చిత్రం గురించి ప్రచురించింది నాగార్జున చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మార్చే ప్రయత్నంలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని ప్రకటించింది. అంతే కాకుండా నాగ చైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు కనుక ఈ చిత్రంలో సమంత మరియు తమన్నా కథానాయికలుగా నటించే అవకాశం ఉండవచ్చని ప్రకటించింది. వినడానికి ఇవన్ని బాగున్నా అధికారికంగా ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడవలసిందే.
నాగ చైతన్య ప్రస్తుతం “వెట్టై” చిత్ర రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కిషోర్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాగ చైతన్య , తమన్నా, సునీల్ మరియు ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవకట్ట దర్శకత్వంలో “ఆటోనగర్ సూర్య” చిత్రంలో రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్నారు.
నాగ చైతన్య చిత్రం మీద వస్తున్న వదంతులు
నాగ చైతన్య చిత్రం మీద వస్తున్న వదంతులు
Published on Dec 28, 2012 12:30 PM IST
సంబంధిత సమాచారం
- ఇక వాటికి దూరంగా అనుష్క.. లెటర్ రాసి మరీ నిర్ణయం..!
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!