శర్వానంద్ మరియు నిత్యమీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “ఏమిటో ఈ మాయ” చిత్ర డిసెంబర్ 16న చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. జాతీయ అవార్డు గ్రహీత చేరన్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. చేరన్ దర్శకత్వం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది గతంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” చిత్రానికి కథ మరియు కథనం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. శర్వానంద్ కథలను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు, నిత్య మీనన్ కూడా అలానే ఎంపిక చేసుకుంటున్నారు. దీనికి చేరన్ టేకింగ్ తోడవుతుండటంతో చిత్రం మీద ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 16 నుండి మాయ చెయ్యనున్న శర్వానంద్, నిత్య మీనన్
డిసెంబర్ 16 నుండి మాయ చెయ్యనున్న శర్వానంద్, నిత్య మీనన్
Published on Dec 14, 2012 12:30 PM IST
సంబంధిత సమాచారం
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”