శర్వానంద్ నటించిన తెలుగు సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. శర్వానంద్ స్క్రిప్ట్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాడు అనే విషయం తెలిసిందే. అతను నటించిన చివరి సినిమా ‘అందరి బంధువయ’ 2010 లో విడుదలైంది. ఈ సినిమా తరువాత ఎం. శరవణన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఎంగేయుం ఎప్పోధం’ (తెలుగులో జర్నీ) ఒక్క సినిమా మాత్రమే చేసారు. ఈ సినిమాని మురుగదాస్ నిర్మించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా చేస్తుంది. ఇది కాకుండా ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రహణం, అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో
మంచి డైరెక్టర్ గా నిరూపించుకున్నారు మోహనకృష్ణ. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించనుండగా, భాస్కర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. దీనికి సంబంచిన వివరాలను త్వరలో అధికారికంగా తెలియచేస్తారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
Published on Dec 4, 2011 10:40 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2025లోనే తోపు..!
- ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు.. ఎప్పుడంటే..?
- ‘స్పిరిట్’లో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..!
- అందరి చూపులు అఖండ బ్లాస్ట్ పైనే..!
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై అగ్ని ప్రమాదం: కర్నూలు వద్ద బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
- ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’
- మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- పోల్: ప్రభాస్ పుట్టినరోజు వార్తలలో ఏది మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’


