సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం తీసిన ‘బొంబాయి’ సినిమా ద్వారా మనీషా కొయిరాల సౌత్ ఇండియాకి పరిచయమయ్యింది. నిన్న రాత్రి ఉన్నట్టుండి మనీషా కోయిరాల తన ఇంట్లో స్పృహ తప్పి పడిపోగా తనని ముంబైలోని జస్లాక్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె బాగా బలహీనంగా ఉందని మరియు బాగా ఒత్తిడికి గురైందని తెలిపారు. మనీషా 2010లో సామ్రాట్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మనీషా గత కొద్ది రోజులుగా తన భర్తకి దూరంగా ముంబైలో ఉంటోంది. ఇటీవలే రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘భూత్ రిటర్న్స్’ సినిమా ద్వారా మనీషా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఆసుపత్రి పాలైన మనీషా కొయిరాల
ఆసుపత్రి పాలైన మనీషా కొయిరాల
Published on Nov 29, 2012 2:15 PM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’