‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో మొదటి సారిగా చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 45 నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ మరియు ఫోటోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు నాగార్జున ‘ఈగ’ సినిమా కంటే విజువల్ ఎఫెక్ట్స్ కంటే బాగా ఉంటాయి అని చెప్పడంతో నాగ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ‘డమరుకం’ నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. యోగా బ్యూటీ అనుష్క మరోసారి నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి దీపావళి కానుకగా నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ‘డమరుకం’ వచ్చేస్తోంది.
ఈ దీపావళి నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్
ఈ దీపావళి నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్
Published on Nov 4, 2012 4:52 PM IST
సంబంధిత సమాచారం
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ