ఎన్టీఆర్ రాబోతున్న చిత్రం “బాద్షా” చిత్రీకరణ నిన్న మిలాన్ లో మొదలుపెట్టుకుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు కాజల్ మధ్యన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ఇటలీ మొత్తం పలు ప్రదేశాలలో రాబోయే 25 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనుంది. ఇండియా తిరిగి వచ్చాక ఈ చిత్ర బృందం మరొక పొడవయిన షెడ్యూల్ కోసం బ్యాంకాక్ పయనమవనుంది.శ్రీను వైట్ల మొట్ట మొదటి సారిగా ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ కాంబినేషన్ ఒక ఎత్తయితే శ్రీను వైట్ల ఈ మధ్యనే “దూకుడు” చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వటం ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలను పెంచుతుంది.గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ చిత్రానికి కథను అందించారు. బాద్షా చిత్రం పూర్తి వినోదాత్మకమయిన యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది.
ఇటలీ లో చిత్రీకరణ మొదలు పెట్టుకున్న “బాద్షా”
ఇటలీ లో చిత్రీకరణ మొదలు పెట్టుకున్న “బాద్షా”
Published on Jul 14, 2012 8:15 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?