సమంత అభిమానులు ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. గత నెలగా ఆమె ఇబ్బంది పడుతున్న అనారోగ్యం నుండి బయటపడింది. “ఈగ” చిత్ర విడుదల సందర్భంగా సమంత ఈ విషయాన్నీ ట్విట్టర్లో తెలిపింది. ” నేను రాకపోవటం గురించి చాలా మాట్లాడుతున్నట్టు ఉన్నారు కాని నా అనారోగ్య కారణంగా పాల్గోనలేకపోతున్నాను ఇప్పుడు బాగానే ఉన్న త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటాను” అని ట్విట్టర్లో చెప్పారు. ఈ నటి నందిని రెడ్డి రాబోతున్న చిత్రం చిత్రీకరణలో పాల్గొననుంది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం కొన్ని పాటలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రంలో నటనకు గాను సమంత మంచి ప్రశంశలు అందుకుంటుంది. ఈరోజు వచ్చిన టాక్ ఇలానే కొనసాగితే ఈగ చిత్రం భారీ విజయం సాదించనుంది అనే చెప్పాలి.
నందిని రెడ్డి చిత్రంలో పాల్గొనడానికి సిద్దమయ్యిన సమంత
నందిని రెడ్డి చిత్రంలో పాల్గొనడానికి సిద్దమయ్యిన సమంత
Published on Jul 7, 2012 3:30 AM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?