యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కనున్న కామెడి యాక్షన్ ఎంటర్టైనర్ “బాద్షా”. జూలై 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ చిత్ర ఇటాలియన్ షెడ్యూల్ వాయిదా పడింది. వాయిదా పడిన ఈ చిత్ర మొదటి షెడ్యూల్ జూలై 9 నుంచి ఇటలీలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం మొదటి సారిగా శ్రీను వైట్ల – ఎన్.టి.ఆర్ కలిసి పనిచేస్తున్నారు. ఈ కామెడి ఎంటర్టైనర్ చిత్రంపై సినీ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంతో రెండవసారి ఎన్.టి.ఆర్ తో కలిసి ఆడి పాడనుంది. ఇటలీలో మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం ఇండియాకి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు షూటింగ్ జరుపుకున్న తర్వాత చివరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
జూలై రెండవ వారంలో ప్రారంభం కానున్న ‘బాద్షా’ ఫస్ట్ షెడ్యూల్
జూలై రెండవ వారంలో ప్రారంభం కానున్న ‘బాద్షా’ ఫస్ట్ షెడ్యూల్
Published on Jul 2, 2012 4:29 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?