త్రిష మరియు జీవా తొలిసారిగా ఒక చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు. “ఎండ్రేండ్రుం పున్నగై” అనే ఈ చిత్రం ఈరోజు చెన్నైలో మొదలయ్యింది. అహ్మద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ లో జీవా ఆగస్ట్ నుండి పాల్గొననున్నట్టు సమాచారం ఆయన ఈలోపు మరో రెండు చిత్రాలను పూర్తి చెయ్యవలసి ఉంది.
త్వ్వరలో జీవా మిస్కిన్ దర్శకత్వంలో వస్తున్న సూపర్ హీరో చిత్రం “ముగమూడి” మరియు గౌతం మీనన్ దర్శకత్వంలో “నీదానే ఎన్ పొన్వసాంతం” చిత్రంలో కనిపించనున్నారు.ఇదిలా ఉండగా త్రిష ప్రస్తుతం విశాల్ సరసన నటిస్తున్న “సమర్” చిత్రం కాకుండా ఎటువంటి పెద్ద చిత్రాలను ఒప్పుకోలేదు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా సంతానం,నాజర్,లిసా హేడన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ “సార వస్తార” చిత్రం నుండి తప్పుకున్నాక త్రిష ఈ చిత్రానికి ఆ డేట్స్ ని ఇచ్చింది.
త్రిష మరియు జీవా ల కొత్త చిత్రం ప్రారంభం
త్రిష మరియు జీవా ల కొత్త చిత్రం ప్రారంభం
Published on Jun 30, 2012 2:50 AM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?