యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ బానే ఉండటంతో నైజాం ఏరియాలో ఈ చిత్రం కోసం కొన్ని థియేటర్లు పెంచనున్నారు. దమ్ము చిత్రాన్ని నైజాం ఏరియ పంపిణీ హక్కులు దిల్ రాజు కొనుగోలు చేసారు. మొదటి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ రోజు రోజుకి కలెక్షన్లు బలంగానే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, కీరవాణి నేపథ్య సంగీతం అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులును ఆకర్షిస్తున్నాయి. నైజాంతో పాటుగా వైజాగ్ వంటి కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు బలంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటించారు. సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు సమర్పించారు.
దమ్ము కోసం నైజాం ఏరియాలో థియేటర్లు పెంచిన దిల్ రాజు
దమ్ము కోసం నైజాం ఏరియాలో థియేటర్లు పెంచిన దిల్ రాజు
Published on Apr 30, 2012 8:16 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?