యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రం కర్ణాటక లో మాత్రమే 150 స్క్రీన్స్ మీద విడుదల కానుంది. ఇన్ని తెరల మీద విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. కర్ణాటక లో తెలుగు చిత్ర ఆదిపత్యానికి ఇది మరో సానుకూల సంజ్ఞ. ఏప్రిల్ 27 న విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలయిన వారం వరకు అక్కడ ఎటువంటి పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. కీరవాణి సంగీతం అందించగా ఏ.వల్లభ నిర్మించారు. త్రిష మరియు కార్తీక లు ప్రధాన పాత్రలు పోషించారు.
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
Published on Apr 23, 2012 10:40 PM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!