కొంత కాలం విరామం తరువాత శృతి హాసన్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణలో మరో రెండు రోజుల్లో పాల్గొననుంది. ఈ భామ వారం రోజుల క్రితమే పాచ్ వర్క్ మరియు ఒక పాటను పూర్తి చేసింది. కాస్త విరామం తీసుకొని తన్న స్నేహితులు మరియు కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరియు మలైకా అరోరాల మీద పాటను మరియు పవన్ కళ్యాణ్ మీద టైటిల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ చిత్ర బృందం కొద్ది రోజుల్లో పవన్ మరియు శృతి మీద పాట చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రం అనుకున్న తేదిలో విడుదల చెయ్యటానికి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి
విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి
Published on Apr 23, 2012 11:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!