మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్ సాధించి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మే 24న ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ వేడుకను కర్నూలులో భారీగా నిర్వహించాలని చిత్ర నిర్మాత నిర్ణయించారు. మొదటగా రచ్చ ఆడియో కర్నూలులో చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వాళ్ళ వాయిదా పడి హైదరాబాదులో చేయాల్సి వచ్చింది. ఆ లోటును 50 రోజుల వేడుకతో భర్తీ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పరాస్ జైన నిర్మించారు.
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
కర్నూలులో రచ్చ 50 రోజుల వేడుక
Published on Apr 19, 2012 1:10 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!