నాయన తార మరియు త్రిషల మధ్య యుద్ధం నడుస్తుంది. కోలివుడ్ లో ప్రస్తుత ఉన్న తాజా సమాచారం ప్రకారం వీరు ఇరువురి మధ్య వృత్తి పరమయిన యుద్ధం నడుస్తుంది. ప్రభు దేవా తో విడిపోయాక నయన తార తిరిగి నటించడం మొదలు పెట్టాక దక్షణాది లో అవకాశాలు వెల్లువెత్తాయి. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కథానాయికగా పిలువబడుతుంది. ఇదిలా ఉండగా త్రిష పుట్టిన రోజుని ప్రభు దేవా తో గడపటం ఆ విషయాన్నీ ట్విట్టర్ లో ప్రకటించటం ఈ యుద్ద్దనికి ఆజ్యం పోసినట్టయ్యింది.. ప్రస్తుతం నయనతార గోపీచంద్ చిత్రం మరియు నాగార్జున దశరథ్ ల చిత్రం చేస్తున్నారు. వీరు ఇరువురి మధ్య ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి .
త్రిష నయనతారల మధ్య యుద్ధం
త్రిష నయనతారల మధ్య యుద్ధం
Published on Apr 18, 2012 1:40 AM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!