పైరసీ మీద పోరాటానికై తెలుగు చిత్ర పరిశ్రమ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(ఎంపిఎఎ)తో చేయి కలిపింది. మార్చ్ 23న ఎంపిఎఎ బృందం పరిశ్రమ పెద్దలయిన సురేష్ బాబు,శ్యాం ప్రసాద్ రెడ్డి,అల్లు అరవింద్,కే.అశోక్ కుమార్ మరియు సి కళ్యాణ్ లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంలో సంతకం చేశారు. పైరసీ మూలాన మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ 338 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వార్నర్ బ్రదర్స్,20త్ సెంచురీ ఫాక్స్,వాల్ట్ డిస్నీ,సోనీ,పారామౌంట్ మరియు యూనివర్సల్ వంటి స్టూడియోలు ఎంపిఎఎ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎంపిఎఎ వారు పైరసీ ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ ఎంఓయు తెలుగు చిత్ర నిర్మాతలకు ఆన్ లైన్ పైరసీని అడ్డుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
పైరసీని అరికట్టడానికి టాలివుడ్ మరియు హాలివుడ్ ల ఒప్పందం
Published on Mar 25, 2012 12:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!