బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షా సేథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తి చేసుకోగా పతాక సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించనున్నారు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచు లక్ష్మి నిర్మాత. ఈ చిత్రంలో వైవిధ్యమైన స్టంట్స్ చూపించేందుకు ఇటీవలే మనోజ్ మరియు మంచు లక్ష్మి బ్యాంకాక్ వెళ్లి ఈ రోజే తిరిగి వచ్చారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు మనోజ్ తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నాడు. బాబో శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీ స్థాయిలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా పతాక సన్నివేశాలు
భారీ స్థాయిలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా పతాక సన్నివేశాలు
Published on Feb 28, 2012 1:46 AM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే