బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షా సేథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తి చేసుకోగా పతాక సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించనున్నారు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచు లక్ష్మి నిర్మాత. ఈ చిత్రంలో వైవిధ్యమైన స్టంట్స్ చూపించేందుకు ఇటీవలే మనోజ్ మరియు మంచు లక్ష్మి బ్యాంకాక్ వెళ్లి ఈ రోజే తిరిగి వచ్చారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు మనోజ్ తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నాడు. బాబో శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీ స్థాయిలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా పతాక సన్నివేశాలు
భారీ స్థాయిలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా పతాక సన్నివేశాలు
Published on Feb 28, 2012 1:46 AM IST
సంబంధిత సమాచారం
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?