నందమూరి బాలకృష్ణ రాముడిగా నయనతార సీతగా బాపు చిత్రీకరించిన అధ్బుత దృశ్యకావ్యం ‘శ్రీ రామరాజ్యం’. ఈ చిత్రం ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాదులో వేడుక ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు అక్కినేని నాగేశ్వరరావు, బాపు, మురళీ మోహన్, బాలకృష్ణ హాజరయ్యారు. నయనతార హాజరు కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ హాజరు కాలేకపోయారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ నేను వాల్మీకి పాత్ర పోషిస్తాను అంటే వద్దు అంది. నేను నాగార్జున కలిసి సర్ది చెప్పాం. కాని రామాయణానికి అసలైన హీరో వాల్మీకి. అందుకే ఈ పాత్ర పోషించమని అడిగినపుడు వెంటనే ఒప్పుకున్నాను. బాలకృష్ణ మాట్లాడుతూ మా నాన్న గారితో పోటీ పడుతున్నట్లు అనిపించింది. ఇలాంటి పాత్రలు పోషించడం నా అద్రుష్టం. ఈ వేడుకలో అందరు భావోద్వేగానికి గురయ్యారు.
శ్రీ రామరాజ్యం వేడుకలో భావోద్వేగానికి గురైన ఏఎన్నార్, బాలకృష్ణ
శ్రీ రామరాజ్యం వేడుకలో భావోద్వేగానికి గురైన ఏఎన్నార్, బాలకృష్ణ
Published on Feb 26, 2012 12:52 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే