జూనియర్ ఎన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” ఈ చిత్ర ఆడియో హక్కులను వేల్ రికార్డ్స్ సొంతం చేసుకుంది కీరవాణి సొంతమయిన ఈ సంస్థ ఈ చిత్ర హక్కులను మంచి ధరకు కొన్నట్టు సమాచారం ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన కీరవాణి ఈ చిత్ర ఆడియో మీద పూర్తి నమ్మకంతో ఈ హక్కులను కొన్నాడు. రాజమౌళి కూడా ఈ చిత్ర సంగీతం గురించి గతం లో పొగిడారు. ఈ చిత్రం లో ఎన్ టి యార్ మరియు త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కార్తీక మరొక కథానాయికగా కనిపించబోతుంది.బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మించారు క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామ రావు సమర్పిస్తున్నారు.
“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి
“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి
Published on Feb 23, 2012 12:41 AM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే