జూనియర్ ఎన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” ఈ చిత్ర ఆడియో హక్కులను వేల్ రికార్డ్స్ సొంతం చేసుకుంది కీరవాణి సొంతమయిన ఈ సంస్థ ఈ చిత్ర హక్కులను మంచి ధరకు కొన్నట్టు సమాచారం ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన కీరవాణి ఈ చిత్ర ఆడియో మీద పూర్తి నమ్మకంతో ఈ హక్కులను కొన్నాడు. రాజమౌళి కూడా ఈ చిత్ర సంగీతం గురించి గతం లో పొగిడారు. ఈ చిత్రం లో ఎన్ టి యార్ మరియు త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కార్తీక మరొక కథానాయికగా కనిపించబోతుంది.బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మించారు క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామ రావు సమర్పిస్తున్నారు.
“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి
“దమ్ము” ఆడియో హక్కులను దక్కించుకున్న కీరవాణి
Published on Feb 23, 2012 12:41 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?