కోలివుడ్ కి చెందిన కొన్ని తమిళ పత్రికలు రజిని కాంత్ కూతుళ్ళు అయిన ఐశ్వర్య మరియు సౌందర్య ల మధ్య లేని విరోధాన్ని సృష్టిస్తున్నాయి. కాని వారి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఈ విషయమై రజిని కాంత్ పెద్ద కూతురు మరియు ధనుష్ భార్య అయిన ఐశ్వర్య మాట్లాడుతూ “ఇలాంటి వార్తలు మొదటి పేజి లో ఎలా వేస్తారో నాకు అర్ధం కాట్లేదు అసలు ఇలాంటి వార్తలను ఎవరు సృష్టిస్తారో కూడా తెలియట్లేదు. మేము ఎప్పుడు అందుబాటులో నే వుంటాం ఒక్క ఫోన్ చేసి అడిగిన మొత్తం విషయం చెప్తాం ఇలాంటి లేని విషయాలను సృష్టించి ఏం సాదిస్తారో ఇలా ప్రచురించడాన్ని నీతిలేని జర్నలిజం అంటారు. ఇదంతా రజిని కాంత్ గారి పేరుని ఉపయోగించుకొని ప్రజలను వారి వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నమే” అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య ధనూష్ “3” చిత్రం కోసం వేచి చూస్తుండగా సౌందర్య “సుల్తాన్” చిత్ర పనులలో బిజీ గా ఉన్నారు.
మా మధ్య గొడవలు లేవు – ఐశ్వర్య
మా మధ్య గొడవలు లేవు – ఐశ్వర్య
Published on Jan 18, 2012 8:02 PM IST
సంబంధిత సమాచారం
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ఓటీటీలో ‘కాంతార 1’ ఎంట్రీపై హింట్!?
- ‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


