టాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. జూలై 4 నుంచి తెరకెక్కించబోయే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం విక్టరీ వెంకటేష్ మరియు అంజలి అహోబిలం వెళ్లారు. ఈ చిత్రం అహోబిలంలో 3 – 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొనటం లేదు. సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా అందాల భామ సమంత కనిపించనుంది, అలాగే వెంకటేష్ కి జోడీగా అంజలి కనిపించనుంది. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం అహోబిలం వెళ్ళిన వెంకటేష్
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం అహోబిలం వెళ్ళిన వెంకటేష్
Published on Jul 4, 2012 3:44 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?