గతంలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో ‘ఏమైంది ఈ వేళ’ సినిమా వచ్చింది. మసాలా దట్టించిన ఈ సినిమా హిట్ కావడంతో అదే కాంబినేషన్ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి మరో సినిమా చేస్తున్నారు. వీరిద్దరు జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలో నన్నే కొద్దిగా ప్రేమించు అనే పాట చిత్రీకరించారు. భాను శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ కుమార స్వామి బ్యానర్ పై పత్తికొండ కుమారస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవివర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ సినిమాటోగ్రాఫర్.
జనవరిలో వరుణ్ సందేశ్ – నిషా కొత్త సినిమా
జనవరిలో వరుణ్ సందేశ్ – నిషా కొత్త సినిమా
Published on Nov 12, 2012 9:50 PM IST
సంబంధిత సమాచారం
- ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- కాంతార చాప్టర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారంటే..?
- అఫీషియల్ : దుల్కర్తో జతకట్టిన బుట్టబొమ్మ..!
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!