డైరెక్టర్ వంశీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని సినిమాలు వున్నాయి. ప్రస్తుతం ఆయన తీసిన 25 వ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘తను మొన్నే వెళ్లిపోయింది’. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికేట్ జారిచేశారు. ఈ సినిమాపై ఎటువంటి అనుమానాలు, డిస్కషన్ చేయకుండా సెన్సార్ వారు యూ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. ఈ సినిమాలో అజ్మల్ (రంగం ఫేం), హీరోగా, నికిత నారాయణ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వంశీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాలని ఆశిద్దాం
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
Published on Jan 2, 2014 5:30 PM IST
సంబంధిత సమాచారం
- ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్టైమ్ కూడా లాక్..!
- 10 రోజుల్లో ‘మిరాయ్’ వసూళ్లు ఎంతంటే..?
- ఓజస్ గంభీర స్టయిల్కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!
- పోల్ : ఓజీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?
- ట్రైలర్ టాక్ : భారీ యాక్షన్ తో అదరగొట్టిన ఓజీ !
- ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం వెంకీ రెడీ !
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పవన్ వల్లే విలన్ గా చేశాను – మనోజ్
- మొత్తానికి తెలుగు వరకే పరిమితమైన ‘ఓజి’
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !