‘మర్యాద రామన్న’ మరియు ‘పూలరంగడు’ సినిమాలతో ఫుల్ టైం హీరోగా మారిపోయిన నటుడు సునీల్. సునీల్ – ఇషా చావ్లా కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన ‘తను వెడ్స్ మను’ చిత్రానికి రిమేక్. రష్యాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకొని ఇటీవలే ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం సునీల్ మరియు ఇతర కామెడియన్ల పై కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రంలో చాలా మార్పులు చేసారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
ఆర్.ఎఫ్.సి లో అల్లరి చేస్తున్న సునీల్
ఆర్.ఎఫ్.సి లో అల్లరి చేస్తున్న సునీల్
Published on Aug 29, 2012 7:39 PM IST
సంబంధిత సమాచారం
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!