శృతి హాసన్ మళ్ళీ బంగారం పట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈ నటి హిందీలో వస్తున్న “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” చిత్ర రీమేక్ లో నటించేందుకు సంతకం చేసింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలివుడ్లో ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. టిప్స్ ఇండస్ట్రీస్ కుమార్ తౌరని కొడుకు గిరీష్ తౌరని ఈ చిత్రంతో కథానాయకుడుగా పరిచయం కానున్నారు. శృతి హాసన్ ఈ విషయాన్నీ ట్విట్టర్లో దృవీకరించారు. కొద్ది వారాల క్రితం ప్రభుదేవా “రౌడి రాథోడ్” చిత్రం భారీ విజయం సాదించింది. ఈ విజయంతో బాలివుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత శృతి హాసన్ చాలా జాగ్రత్తగా చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది. ఈ చిత్రం కాకుండా త్వరలో ఈ నటి రవితేజ సరసన “బలుపు” చిత్రంలో కనిపించనుంది.
ప్రభుదేవా చిత్రానికి సంతకం చేసిన శృతి హాసన్
ప్రభుదేవా చిత్రానికి సంతకం చేసిన శృతి హాసన్
Published on Jul 18, 2012 1:45 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!