ఒక మూస తరహా పాత్రలకే పరిమితమై పోకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న శర్వానంద్ మరియు మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరూ విడివిడిగా తెలుగులో చేసిన ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘అందరి బంధువయ’, ‘జర్నీ’, ‘అలా మొదలైంది’, ‘ఇష్క్’ మరియు ‘ఉరిమి’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాటి వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు మరియు తమిళ భాషల్లో ‘ఏమిటో ఈ మాయ’ అనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి తమిళంలో నటుడు మరియు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చేరన్ దర్శకత్వం వహించనున్నారు. చేరన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 22న సెట్స్ పైకి వెళ్లనుంది.
ఏమిటో ఈ మాయ అంటున్న శర్వా – నిత్యా
ఏమిటో ఈ మాయ అంటున్న శర్వా – నిత్యా
Published on Nov 10, 2012 8:06 PM IST
సంబంధిత సమాచారం
- ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- కాంతార చాప్టర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారంటే..?
- అఫీషియల్ : దుల్కర్తో జతకట్టిన బుట్టబొమ్మ..!
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!