వెంకటేష్ రాబోతున్న చిత్రం “షాడో” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మధ్యనే ఈ చిత్రం ముంబైలో వాతావరణ పరిస్థితులు బాగాలేకపోయినా చిత్రీకరణ జరుపుకుంది. చిత్ర బృందం హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్ర తరువాతి షెడ్యూల్ హైదరాబాద్లో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 1 వరకు జరగనుంది అని తెలిపారు. దీని తరువాత చిత్ర బృందం కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం మరోసారి మలేషియా వెళ్లనుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తాప్సీ నటిస్తుంది. శ్రీకాంత్ మరియు మధురిమలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథను అందించారు. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11 2013న విడుదల కానుంది.
సెప్టెంబర్ 15 నుండి షాడో తరువాతి షెడ్యూల్
సెప్టెంబర్ 15 నుండి షాడో తరువాతి షెడ్యూల్
Published on Sep 8, 2012 2:10 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!