గౌతం మీనన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “నీదానే ఎన్ పోన్వసంతం” చిత్రంలో పాత్రకు సమంత తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు తన చిత్రాలు అన్నింటికీ చిన్మయి డబ్బింగ్ చెబుతూ వచ్చింది. సమంత డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి తను తమిళంలో మాత్రమే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తెలుగు వెర్షన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో కూడా తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుందో లేదో చూడాలి. జీవ మరియు సమంత తమిళ వెర్షన్లో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా తెలుగులో నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం తమిళ వెర్షన్ ఈరోజు చెన్నైలో విడుదల కానుంది ఇళయరాజా హంగేరి ఆర్కెస్ట్రా తో కలిసి ఇవ్వబోయే ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది.
నీదానే ఎన్ పోన్వసంతం చిత్రం కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న సమంత
నీదానే ఎన్ పోన్వసంతం చిత్రం కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న సమంత
Published on Sep 1, 2012 11:48 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!