మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ చిత్రం ‘దరువు’ మార్చిలో విడుదలకు సిద్ధమవుతుంది. విశ్వసనీయ సమాచార ప్రకారం చిత్ర నిర్మాత మార్చి 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే హైదరాబాద్ రానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. తాప్సీ గతంలో రవితేజ సరసన ‘వీర’ చిత్రంలో నటించింది. రవితేజ చాలా వేగంగా చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. అతను నటించిన ‘నిప్పు’ ఈ వారంలో విడుదల కాబోతుండగా దరువు చిత్రం కాకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం కూడా త్వరలోనే బ్యాకాక్ లో ప్రారంభం కానుంది. 2012 లో రవితేజ నటించిన మూడు చిత్రాలు పైగా విడుదల కాబోతున్నాయి.
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
మార్చిలో దరువు వేస్తానంటున్న రవితేజ!
Published on Feb 13, 2012 9:55 AM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే