ప్రియ ఆనంద్ తన రాబోతున్న పుట్టిన రోజుని ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకుంటుంది. సెప్టెంబర్ 17న పుట్టినరోజు జరుపుకోబోతున్న ప్రియ ఆనంద్ నలంద వే ఫౌండేషన్ తో కలిసి 25 మంది అనాధ పిల్లలను చదివించాలని నిర్ణయించుకున్నారు. “నలంద వే మరియు ఆరెంజ్ స్ట్రీట్స్.ఇన్ వారితో కలిసి 25 మంది పిల్లలను చదివించబోతున్నాను. పిల్లల లిస్టు సిద్దం చేస్తున్నాను చాలా కష్టంగా ఉంది ఎంపిక చెయ్యాలంటే నాకు సహాయం చెయ్యాలనుకుంటే వాళ్ళకి సహాయం చెయ్యండి” అని ప్రియా ట్విట్టర్లో చెప్పారు. ఈ పోస్ట్ కి మన యువ నటులు రానా దగ్గుబాటి మరియు నవదీప్ మద్దతు తెలిపారు. ట్విట్టర్లో వారి అభిమానులకి ఈ విషయాన్నీ చెబుతూ ఆ పిల్లల చదువుల కోసం ఎంతో కొంత డబ్బుని దానం చెయ్యమని కోరారు. దీనికిగాను ప్రియ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియా ఆనంద్ శర్వానంద్ సరసన “కో అంటే కోటి” చిత్రం లో నటిస్తుంది. అనీష్ కురువిల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశల్లో ఉంది.
మంచి కారణం కోసం ప్రియ ఆనంద్ తో చేతులు కలిపినా రానా మరియు నవదీప్
మంచి కారణం కోసం ప్రియ ఆనంద్ తో చేతులు కలిపినా రానా మరియు నవదీప్
Published on Sep 6, 2012 2:58 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!