మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. చివరికి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు తెలియజేశాడు. అయితే ఈ సినిమాని మరోసారి కూడా వాయిదా వేసే అవకాశం ఉండదని సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దానికి కారణం రామ్ చరణ్ ఈ మధ్య నిర్మాతలు ఈ సినిమా కోసం మరో కొత్త తేదిని వెతుకుతున్నారని చెప్పడమే. గత కొద్ది రోజులకు ముందు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని కలిసిన మీడియా వారితో రామ్ చరణ్ ఎవడు సినిమా గురించి మాట్లాడుతూ ” ‘ఎవడు’ సినిమాని డిసెంబర్ చివరి వారంలో గానీ లేదా సంక్రాంతి స్పెషల్ గా జనవరిలో గానీ విడుదల చేస్తాం’ అని అన్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ చరణ్ నటించనున్న సినిమాని కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు వెంకటేష్ కూడా హీరోగా నటించనున్నాడు.
‘ఎవడు’ విడుదల తేదిని బహిర్గతం చేసిన రామ్ చరణ్
‘ఎవడు’ విడుదల తేదిని బహిర్గతం చేసిన రామ్ చరణ్
Published on Nov 17, 2013 5:30 PM IST
సంబంధిత సమాచారం
- పవన్ వల్లే విలన్ గా చేశాను – మనోజ్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఓజి’.. మూడు తలల డ్రాగన్ టెంప్లేట్.. సుజీత్ క్రేజీ పోస్ట్
- మొదటి ఫోన్ అతనికే చేస్తాను – కల్యాణి ప్రియదర్శన్
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్.. ‘ఖుషి’ తర్వాత మళ్ళీ ‘ఓజీ’కే అంటున్న పవర్ స్టార్
- ‘ఓజి’ పై థమన్ మాస్ రివ్యూ!
- గ్లామరస్ ఫోటోలు : ఫరియా అబ్దుల్లా
- అక్కడ 70 వేలకి పైగా టికెట్స్ తో ర్యాంపేజ్!
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- బుక్ మై షోలో “మిరాయ్” సెన్సేషన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’