టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ గోవా వెళ్తున్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రారభించిన ‘ఈగ’ చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేసిన రాజమౌళి ఆ తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్ విషయంలో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘అందాల రాక్షసి’ చిత్రానికి సహా నిర్మాత కావడం వల్ల కొద్ది రోజులు ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు చివరికి ఆ చిత్రం కూడా విడుదలై మంచి స్పందనతో నడుస్తుండడంతో రాజమౌళి ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘ సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ గోవా వెళుతున్నాను. అందువల్ల ఒక వారం రోజులు ట్విట్టర్లో కనపడను… వెల్లోస్తాను’ అని రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. హాలిడే నుంచి వచ్చాక తను ప్రభాస్ తో చేయనున్న చిత్రం యొక్క పనులను ప్రారంభిస్తారు.
గోవాకి పయనమైన రాజమౌళి
గోవాకి పయనమైన రాజమౌళి
Published on Aug 15, 2012 3:53 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!