పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ అభిమానులకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ -పూరిల కలయికలో రాబోతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో ఒకానొక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వందలాది మంది జనంతో కలవాల్సి వస్తుంది ఈ విషయమై చర్చల్లో ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆలోచనకి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. ఈ సన్నివేశాన్ని రెండు వేరు వేరు ప్రాంతాలలో చిత్రీకరించనున్నారు ఈ ప్రాంతాలను ఇంకా ఖరారు చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్ర మరో షెడ్యూల్ నిన్న మొదలయ్యింది షరా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక విలేఖరి పాత్ర పోషిస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు పూరి బంపర్ ఆఫర్
పవన్ కళ్యాణ్ అభిమానులకు పూరి బంపర్ ఆఫర్
Published on Jul 10, 2012 12:19 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?