మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పరుశురాం డైరెక్షన్లో రానున్న సినిమాలో పరుల్ యాదవ్ హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సారోస్తారా అనే టైటిల్ అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ మరియు పరశురాం కాంబినేషన్లో ‘ఆంజనేయులు’ అనే సినిమా వచ్చింది. మళ్లీ మూడు సంవత్సరాల తరువాత వీరిద్దరు కలిసి చేయబోతున్న సినిమాకి మణిశర్మ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న దరువు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా రవితేజ దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో పాల్గొంటున్నాడు.
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
రవితేజతో ‘సారోస్తారా’ అనబోతున్న పరుల్ యాదవ్?
Published on Apr 19, 2012 4:19 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?